రాష్ట్ర మాజీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు నియోజకవర్గ ఇన్చార్జ్  నూతన కాలువ అమర్నాథరెడ్డి గారు
ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా పలమనేరు టౌన్ లోని మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన.

 

రాష్ట్ర మాజీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు నియోజకవర్గ ఇన్చార్జ్ 

నూతన కాలువ అమర్నాథరెడ్డి గారు

 

అహింసనే ఆయుధంగా చేసుకుని అంతటి స్వతంత్ర ఉద్యమాన్ని నడపటంలోనే ఆ మహానుభావుని నాయకత్వ లక్షణం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది.. నేడు మనం పీలుస్తున్న స్వేచ్చ వాయువులు అలాంటి ఉద్యమాల ఫలితమే.. ప్రతీ భారతీయుడు తన కోసంతో పాటు దేశం కోసం కూడా జీవించాలని ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవల్సిన పాఠం.. జాతి పిత గాంధీ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.