పీసీసీ కార్యదర్శి వంటెద్దు బాబీ కి మాతృ వియోగం


పీసీసీ కార్యదర్శి వంటెద్దు బాబీ కి మాతృ వియోగం
.... 
అమలాపురానికి చెందిన  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి వంటెద్దు బాబీ  మాతృమూర్తి వంటెద్దు హైమావతి(72) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. హైమావతి కి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆమె అంత్యక్రియలు బుధవారం నిర్వహించారు. బాబీ మాతృమూర్తి బౌతిక కాయాన్ని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, కాంగ్రే స్ నాయకులు కల్వకొలను తాతాజీ, అయితాబత్తుల సుభాషిణి, సెహన్ షా, 
వైసిపి నాయకులు వంటెద్దు నాయుడు, కొర్లపాటి కోటబాబు, జనసేన నాయకులు ఏడిద శ్రీను, యాళ్ల బాబీ, తెదేపా నాయకులు మాజీ మునిసిపల్ చైర్మన్ యాళ్ల సతీష్ తో పాటు పట్టణంలోని పార్టీలకు అతీతంగా ప్రముఖులు సందర్శించి నివాళి అర్పించారు. కుటుంబ సబ్యులకు సంతాపం ప్రకటించారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?