నిషేదిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు

     పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుండి నెల్లూరుకు నిషేదిత గుట్కాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెంకటగిరి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 50లక్షలు విలువజేసే గుట్కా ఉత్పత్తులను, ఓ వాహనాన్ని సీజ్ చేశారు. నెల్లూరు చంద్రబాబు నగర్ కు చెందిన షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి తమిళనాడుకు వెళ్లి గుట్కాలను కొనుగోలు చేశాడు. 50 వేలు విలువజేసే గుట్కాలను కొనుగోలు చేసి మారుతీ సుజుకి ట్రక్ ద్వారా తమిళనాడుకు చెందిన సింబని బక్కన్ అనే వ్యక్తితో కలిసి నెల్లూరుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?