రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు


రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు


రాజవోమ్మంగి మండలం తంటికొండ గ్రామ చివారు జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజవొమ్మంగి కి చెందిన గండేపల్లి ఝాన్సీ అనే మహిళకు తీవ్ర గాయాలు.
బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి రాజవొమ్మంగి నుండి వట్టి గడ్డ ఎయిడెడ్ స్కూల్ కి వెళ్ళుటకు తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనం మీదుగా వెళుతుండగా గోతిలో పడి అదుపు తప్పడంతో ఝాన్సీ ఒక్కసారిగా తుల్లి రోడ్డుపై పడడం జరిగింది. ఎడమ చెయ్యి విరిగి ముఖముపై తలపై తీవ్ర గాయాలు కాగా తన భర్త రమేష్ హుటాహుటిన ప్రైవేట్ వాహనంపై పీహెచ్సీకి తరలించగా వైద్య అధికారిని రమ్య శ్రీ ప్రాథమిక వైద్యం అందించి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ జిజిహెచ్ తరలించడం జరిగింది.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?