జాగ్రత్త దొంగ నోట్లు వచ్చాయి 

జాగ్రత్త దొంగ నోట్లు వచ్చాయి 
 సూర్యాపేట పట్టణంలో Rs.2000 డూప్లికేట్(fake) నోట్లు మారుస్తున్నారు. జాగ్రత్తవహించండి.
  కలర్ డార్క్ గా ఉంటుంది
  వైట్ లో గాంధీ బొమ్మగాని,                     RBI కూడా వైట్ మార్కింగ్ సరిగా కనపడదు  . 
  నోటు మధ్యలో గ్రీన్ మార్కింగ్ మెరుపులతో కూడిన మార్కర్ పెన్ తో పెట్టినట్లుగా అగుపడుతుంది


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?