బ్రిడ్జిని ప్రారంభం చేసిన సీఎం

ముమ్మిడివరం నవంబర్ 21   సలాది వారి పాలెం 38 కోట్లతో నిర్మించిన  బ్రిడ్జి ని ప్రారంభించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ . అనంతరం  కొమానపల్లి  పల్లి సెంటర్లో సభలో మాట్లాడుతూ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా చేపల వేట నీ చేతి కాలంలో సహాయ పథకం  నుండి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించిన ఎడల ప్రభుత్వం నుండి ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించుటకు ఏర్పాటు చేయడం అయిందని . ఎక్స్గ్రేషియా పథకం కింద చేపల వేట వృత్తిగా ఉండి జీవనం సాగించు 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మత్స్యకారులకు ఈ పథకం వర్ణిస్తుంది అని మరియు మత్స్యకారులకు లేబర్ డిపార్ట్మెంట్ వారు 5 లక్షల రూపాయలు మిగిలినవి ఐదు లక్షలు మరియు మిగిలిన ఐదు లక్షలు మత్స్య శాఖకు కేటాయించిన నిధులు చెల్లించే పలుకుతుందని ఆయన పేర్కొన్నారు .


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?
దాములూరు  ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తా
కొండవీడు రోడ్డుకు రూ.24 కోట్లు మంజూరు