తెలుగు జనతాపార్టీ సేన నియామకం


తెలుగు జనతాపార్టీ సేన నియామకం



తూర్పుగోదావరి జిల్లా,తెలుగు జనతాపార్టీ *శ్రీశైన సంఘం మహిళ ప్రెసిడెంట్ గా రాజమండ్రి సిటీ 28 వార్డ్ కి చెందిన యాగాటి తాయారు* గారిని నియమించడం జరిగింది.
◆ రాజమండ్రి సిటీ 28 వార్డు తూర్పుగోదావరిజిల్లా తెలుగు జనతా పార్టీ *శ్రీశైన సంఘం ప్రెసిడెంట్ గా రాజమండ్రి సిటీ 28 వార్డ్ కి చెందిన వంగల మహాలక్ష్మి* గారిని నియమించడం జరిగింది.
సభ్యుల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల్లో,  మండలం, గ్రామ స్థాయిలో శ్రీశైన సంఘం ప్రెసిడెంట్లను నియమించే బాధ్యత మరియు సంఘం సోదరులకు ప్రభుత్వ పథకాలు, బాంక్ ఋణలు దక్కేలా చూడాలని, సంఘం అభివృద్ధికి తోడ్పడుతూ, ఆపదలు వచ్చినపుడు బాధితులకు తోడుగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న BC,SC,ST,మైనారిటీ సోదరులతో కలిసి రాజ్యాధికార దిశ పాయనించాలని పెద్దింశెట్టి సూచించారు.


ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీశైన సంఘం విభాగం అధ్యక్షుడు లోడా అప్పారావు మరియు నాయకులు పాల్గొన్నారు.