గిరిజన ప్రాంతాల్లోని 5వషెడ్యూల్

గిరిజన ప్రాంతాల్లోని 5వషెడ్యూల్ పరిధిలో జడ్పీటీసీ,ఎంపిపి స్థానంలో స్థానిక గిరిజనులకు సీట్లు కేటహించాలని సీపీఎం పార్టీ రాష్ట్రాకమిటి సభ్యుడు కీల్లోసురేంద్ర డిమాండ్ చెయ్యడమైనది. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు గిరిజనహక్కులకు భంగకరంగా ఉంది.గిరిజనహక్కులకు వ్యతిరేకంగా అనంతగిరి ఎంపిపి(బీసీ)మహిళ ,డుంబ్రిగుడా,హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలంలోని (బిసి)మహిళలకు జడ్పిటిసి స్తనాలు కేటాహించారు.గిరిజనప్రాంతంలో గిరిజనహక్కులకు లోబడి స్థానిక గిరిజనులకు జడ్పిటిసి, ఎంపిపి స్తనాలు కేటహించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.  కె.సురేంద్ర.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?