వేసవి లో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం దాతలు ముందుకు రావడం అభినందనలు.

వేసవి లో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమనీ మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు అన్నారు.


*మైలవరం లోని నారాయణ నగర్ లో ప్రజలు నీటి సమస్య తో ఇబ్బందులు పడుతున్నారు విషయం తెలుసుకున్న జమీందారు లయన్ నివృతరావు గారు ముందుకు వచ్చి అక్కడ మీని ట్యాంక్  ఏర్పాటు చేసి ట్యాప్ లు ఏర్పాటు చేశారు*


*ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు దాతలు నివృతరావు గారి తో కలిసి శనివారం వాటిని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చడం కోసం దాతలు ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు*


*ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు గారు మైలవరం పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ నాయకులు వాలంటీర్లు గ్రామ సచివాలయం సిబ్బంది వాటర్ వర్స్ సిబ్బంది పాల్గొన్నారు. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?