49 వ వార్డా లొ G,V.M.C మాజి డివ్వూటి మెయర్ దాడి సత్యనారాయణ ద్వారా పెక్షనలు పంపకం, మల్కాపురము 1-4-20 బుదవారము నాడు G.V,M,C మాజి డివ్వూటి మెయర్ దాడిసత్యనారాయణ 49 వ వార్డు లొ పెక్షనలు పంపినీ కార్యక్రమం ప్రారంభించారు ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 4.4.20 తేదీలలో ప్రతీ తెల్ల కార్డులు ఉన్న అందరికీ A.P, C,M గారి ప్రభుత్వం ప్రవెశ పెట్టిన తెల్లకార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి 1000 రూపాయలు చప్పున ఇస్తామని మరియూ 15 రొజుల తరువాత మరళా బియ్యము కందిపప్పు ఇస్తామని తెలిపారు మరియూ పెక్షన్ తీసుకునే వారు ఎక్కడ అనగా ఆసుపత్రి లొ ఉటె అక్కడికే వెళ్ళి వారికి వాలంట్రీల తొ వెళ్ళీ వారికి అందచేస్తామని అన్నారు అదే విదము గా ప్రతీ వార్డు లొ యున్నా Y.S.R,C,P.నాయకులు దగ్గిరుండి C,M,గారు ఆదేశం లకు అనుగునముగా చేయుటకు మంచి అవకాశం ప్రతి వక్కరూ చేస్తే C.M, గారు పెట్టిన దానికి మనమందరము ప్రజలకు సాయం చేసినవారము అవుతామని నామనవి అనిఅన్నారు.
తెల్లకార్డులు ఉన్న ప్రతీ కుటుంబానికి 1000 రూపాయలు.