955కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 

అమరావతిః


ఏపి హెల్త్ బులిటెన్ విడుదల


955కు చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 


గడచిన 24 గంటల్లో 6306 సాంపిల్స్ పరిక్షీంచగా  కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


కర్నూల్ లో అత్యధికంగా 261 కరోనా పాజిటివ్ కేసులు


అతర్వాత  గుంటూరు 206,కృష్ణా 102 పాజిటీవ్ కేసులు


పాజిటివ్‌ కేసుల్లో 781  మంది చికిత్స 


కరోనా పాజిటివ్ నుండి కోలుకుని 145 మంది డిశ్చార్జి కాగా, 


ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 29 మంది మృతి.