అమరావతిః
ఏపి హెల్త్ బులిటెన్ విడుదల
955కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
గడచిన 24 గంటల్లో 6306 సాంపిల్స్ పరిక్షీంచగా కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కర్నూల్ లో అత్యధికంగా 261 కరోనా పాజిటివ్ కేసులు
అతర్వాత గుంటూరు 206,కృష్ణా 102 పాజిటీవ్ కేసులు
పాజిటివ్ కేసుల్లో 781 మంది చికిత్స
కరోనా పాజిటివ్ నుండి కోలుకుని 145 మంది డిశ్చార్జి కాగా,
ఇప్పటి వరకు ఏపీ లో కరోనా పాజిటివ్ తో 29 మంది మృతి.