విశాఖపట్నం జిల్లా
నర్సీపట్నం సీనియర్ వైద్యుడు సుధాకర్రావు సంచలన వ్యాఖ్యలు
నర్సీపట్నం మొత్తం పాజిటివ్ కేసులు వచ్చినా.. ఆశ్చర్యపోనవసరం లేదు
పేరుకే 150 పడకల ఆస్పత్రి, కనీస సౌకర్యాలు కరువు .
డాక్టర్లకే ఒక మాస్క్ ఇచ్చి 15 రోజులు వాడమంటున్నారు.
దానికి మళ్లీ సంతకం కూడా తీసుకుంటున్నారు .
ఒక ఎమ్మెల్యే గానీ, మంత్రి గానీ ఆస్పత్రిని విజిట్ చేయరు .
ఆస్పత్రి పరిస్థితులపై జిల్లా కో-ఆర్డినేటర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోరు .
గైనకాలిజిస్ట్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం.
అనుభవం లేని జూనియర్ వైద్యురాలితో ఆపరేషన్లు చేయిస్తున్నారు.
ఇక్కడి పరిస్థితిని ముఖ్యమంత్రి చూడాలి.
కరోనా విజృంభనపై అవసరమైతే ప్రధానికి ఫిర్యాదు చేస్తా.