రిటైర్డ్ ఉద్యోగులు సంఘం వారి సహాయం.

రిటైర్డ్ ఉద్యోగులు సంఘం వారి అధ్వర్యంలో కరోనా వైరస్ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహయనిధికి రూ లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చెక్కు రూపంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారికి అందజేశారు. అదే విధంగా వేమిరెడ్డి  సంజీవ రెడ్డి గారు 10 వేల రూపాయలు సియం సహయనిధి కి విరాళంగా అందజేశారు.  ఈ మెత్తం చెక్కులను ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు యార్డు చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు గారి ద్వారా మైలవరం తహసిల్దార్ రోహిణీ దేవి గారి కి అందజేశారు.


ఈ కార్యక్రమంలో మైలవరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు. షేక్ కరీమ్.


మాజీ ఎంపీటీసీ రహీమ్, 
జడ్పీటీసీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు.