నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు.

గుంటూరు  :


లాక్ డౌన్ నిబంధనలు  అమలు అయినప్పటి నుండి ఈ రోజు వరకు గుంటూరు రూరల్ పరిధి లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు.


*959 కేసులు లో 2543 మంది పై  చట్ట పరమైన చర్యలు*


*345 దుకాణాల పై కేసులు నమోదు* 


*1423 మోటారు వాహనాలను స్వాధీనం*


*17,062 మోటార్ వెహికల్  యాక్ట్  కేసుల ద్వారా ₹ 55,39,405/- రూపాయలు జరిమాన* 


సరైన కారణం లేకుండా రోడ్ల పై తిరుగుతున్న వ్యక్తులను ఇక పై  14 రోజులు క్వారంటైన్ లకు తరలింపు


గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ సిహెచ్. విజయరావు ఐపిఎస్.