ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

అమరావతి :


ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు


తాజాగా 19 కేసులు నమోదు


ఇప్పటివరకు 502 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


నిన్న సాయంత్రం 5 నుండి ఈ రోజు 9 వరకు జరిపిన పరీక్షల్లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు


గుంటూరు లో 4, ప గొ 8, కర్నూలులో 6, కృష్ణా లో 1 నమోదు


గుంటూరులో అత్యధికంగా 118 కరోనా పాజిటివ్ కేసులు


ఇప్పటివరూ కరోనా పాజిటివ్ తో 11 గురు మృతి


కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని 16 మంది డిశ్చార్జ్