చేయూత ఫౌండేషన్ వారి వితరణ

మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి సహకారం  చేయూత ఫౌండేషన్ వారి వితరణతో ఇబ్రహీంపట్నం లో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు  అల్పాహారం కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.


సోమవారం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి సహకారంతో ఏర్పాటు చేసిన అల్పాహారం తో పాటు చేయూత ఫౌండేషన్ వారి సహకారం తో కూరగాయలు పంపిణీ చేపట్టగా స్దానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని పంపిణీ చేశారు.


కరోనా వైరస్ నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి సహాయం చేయడం పట్ల నాయకులు దాతలను అభినందించారు. 


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం