ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో ఇంటింటికి కూరగాయలు పంపిణీ.

ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామంలో ఇంటింటికి కూరగాయలు పంపిణీ.


మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారి సూచన మేరకు స్పందించిన చిలుకూరు గ్రామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు*


*గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ సహకారం తో 350 కుటుంబాలకు 7 రకాల కూరగాయలు పంపిణీ*


*కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామంలో కూరగాయలు పంపిణీ చేపట్టగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారి పిఎ నల్లాడి అర్జునరావు గారు చిలుకూరు గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ రవి పార్టీ నాయకులతో కలిసి మంగళవారం నాడు వాలంటీర్లు సహకారం తో  ఇంటింటికి వెళ్ళి  పంపిణీ చేశారు. 


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?