విద్యాసంస్థలకు సెలవులను పొడిగించిన ఏపీ ప్రభుత్వం!

అమరావతి...


విద్యాసంస్థలకు సెలవులను పొడిగించిన ఏపీ ప్రభుత్వం!


లాక్ ‌డౌన్ కొనసాగుతున్నందున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకూ మే 3 వరకూ సెలవులను పొడిగించిన విద్యా శాఖ.
   
2019-20 విద్యా సంవత్సరం రేపటితో ముగియాల్సివుంది. 


లాక్ డౌన్ మరోమారు సెలవు లు  పొడిగింపు.