విధుల్లో నిర్లక్ష్యం.. 16 మంది పోలీసులపై వేటు

 


విధుల్లో నిర్లక్ష్యం.. 16 మంది పోలీసులపై వేటు



గుంటూరు : అర్బన్‌ ప్రాంతంలో విధులలో నిర్లక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై ఎస్పీ వేటు వేశారు. దాదాపు 16 మంది పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ రామకృష్ణ ప్రకటన విడుదల చేశారు. గుట్కా వ్యాపారులకు సహకరించడం, పేకాట రాయుళ్లతో కుమ్మక్కు అవడం, ద్విచక్ర వాహనదారుల వద్ద డబ్బులు వసూళ్లు వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా 16 మందిని వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. కాగా, అర్బన్ ఎస్పీ చర్యలతో పోలీసు సిబ్బందిలో కలవరం నెలకొంది.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?