వలస కార్మికులు రోడ్డున పై కి చేరి మా  స్వస్థలాకు పంపండంటూ ఆందోళన

గుంటూరు జిల్లామంగళగిరి :.



 మంగళగిరి  AIIMS  లో పనిచేస్తున్న వలస కార్మికులు రోడ్డున పై కి చేరి మా  స్వస్థలాకు పంపండంటూ ఆందోళన ...


*ఒరిస్సా ,బీహర్, యూ, పి రాష్ట్రాలకు చెందిన సుమారు  3200 వలస కార్మికులు ఇక్కడ పనులు చేస్తున్నారు*....


*ఘటనాస్థలానికి చేరుకుని వారికి హామి ఇచ్చిన  ఆడీషనల్ యస్పి, ఈశ్వరరావు,మరియు స్థానిక MRO రాంప్రసాద్*...



*కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సడలింపు ఇచ్చిన విదంగా రెండు రోజుల్లో  ప్రత్యేక రైలులో  ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రంనకు పంపిస్తామని కార్యాచరణ ప్రారంభిం చామని తెలియజేసిన  MRO రాంప్రసాద్.